Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
India Vs Pakistan: మెగా టోర్నీలో ఇండోపాక్ మ్యాచ్ ప్రత్యేకమైంది. ఆ థ్రిల్లింగ్ వన్డే కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అహ్మాదాబాద్ వేదికగా జరగనున్న వరల్డ్కప్ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకాలను స్�
గుజరాత్లో కురిసిన వర్షాలకు రాజధాని అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఎయిర్పోర్టును అదానీ సంస్థ నిర్వహిస్తున్నది. విమాన
అదానీ సంస్థ నిర్వహిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికే నీటమునిగింది. రన్వే సహా విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బం
Ind VS Pak | ఈ ఏడాది ప్రపంచ కప్ భారత వేదికగా జరుగనున్నది. టోర్నీలో హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నది. దాయాదుల మధ్య జరిగే ఉత్కంఠ పోరు కోస�
Road Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం జరగ్గా.. అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్
IND vs PAK | భారత్, పాక్ మ్యాచ్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలుఅహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ మ్యాచ్కు యమా క్రేజ్ కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదుల పోరు�
IRCTC SAURASHTRA Yatra | మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో అధ్యాత్మ�
యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్
వన్డే ప్రపంచకప్ వేదికల కేటాయింపుపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. పూర్తి ఏకపక్షంగా అహ్మదాబాద్కు కీలక మ్యాచ్లు తరలించుకుపోతూ తమను విస్మరించడంపై పంజాబ్ క్రీడామంత్రి గుర్మీత్సింగ్..బీసీసీఐపై లేఖాస్త్ర�
Ahmedabad | అహ్మదాబాద్లో హోటల్ రూమ్ రేట్లు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. కేవలం ఒక్క రోజు కోసమే లక్ష రూపాయల దాకా కూడా వసూలు చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఒక్కరోజుకు రూ.5వేల నుంచి రూ.8వేల దాకా ఉన్న అద్దెను రూ.40వ�
Jagannath Rath Yatra | మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది.