Shah Rukh Health Update | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరిన చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారీ ఎండలు, వడగాలులతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. ప�
Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వడదెబ్బ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
Sri Lankan Police | అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. నలుగురిని విచారించేందుకు శ్రీలంక పోలీసు అధికారులు సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ బృంద�
Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్తో పోటీపడబోతున్నది. గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఈ
నిండు వేసవిలో అహ్మదాబాద్ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్లో రెండుసార్లు ఫైనల్కు చేరిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల�
Sandwich | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్లో వెజ్ శాంచ్విచ్ ఆర్డర్ చేసిన మహిళలకు నాన్వెజ్ శాండ్విచ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ మహిళ శాండ్విచ్ పంపిన రెస్టారెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై అధిక
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
ముస్లిమేతరల హిందువులకు భారత పౌరసత్వం (Indian Citizenship) కల్పించేలా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో స్థిర నివాసం ఏర్పాటుచేస�
Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వ�
Doctor's body | పోలీస్ క్రైం బ్రాంచ్ కార్యాలయంలో ఒక వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. లేడీ డాక్టర్ సూసైడ్ నోట్లో ఒక పోలీస్ అధికారి పేరు ఉందని పోలీసులు వెల్లడి
ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరబాద్ రెండో పరాజయం ఖాతాలో వేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ 15-17, 13-15, 11-15తో అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో పరాజయం పాలైంది.