నిండు వేసవిలో అహ్మదాబాద్ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్లో రెండుసార్లు ఫైనల్కు చేరిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల�
Sandwich | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్లో వెజ్ శాంచ్విచ్ ఆర్డర్ చేసిన మహిళలకు నాన్వెజ్ శాండ్విచ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ మహిళ శాండ్విచ్ పంపిన రెస్టారెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై అధిక
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
ముస్లిమేతరల హిందువులకు భారత పౌరసత్వం (Indian Citizenship) కల్పించేలా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో స్థిర నివాసం ఏర్పాటుచేస�
Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వ�
Doctor's body | పోలీస్ క్రైం బ్రాంచ్ కార్యాలయంలో ఒక వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. లేడీ డాక్టర్ సూసైడ్ నోట్లో ఒక పోలీస్ అధికారి పేరు ఉందని పోలీసులు వెల్లడి
ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరబాద్ రెండో పరాజయం ఖాతాలో వేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ 15-17, 13-15, 11-15తో అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో పరాజయం పాలైంది.
PM Modi : మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్ర
Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది. ఏటా జనవరి 7న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించ�
Delhi Weather: ఢిల్లీలో వాతావరణం సరిగా లేదు. ఉదయం దట్టమైన పొగ మంచు కమ్ముకున్నది. దీంతో ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. లో విజుబిలిటీ వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్లు అధికారుల
ఆల్ ఇండియా ఇన్విటేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదారాబాద్ ఫుట్బాల్ క్లబ్ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ 0-1తో అహ్మదాబాద్ ఫుట్బాల్ క్ల