ఈ ఏడాది వెలువడిన క్యూఎస్-ర్యాంకింగ్స్లో 9 భారతీయ విద్యా సంస్థలు తమ సత్తా చాటాయి. బిజినెస్, మేనేజ్మెంట్ విద్యలో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు వరల్డ్ టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద�
పుట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వేల కిలోమీటర్ల నుంచి పిల్లలను తీసుకొచ్చి ..అక్రమ విక్రయాలు చేపడుతున్న ముఠాలో కీలక నిందితురాలు వందనను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
SUV Plunges Into Canal | రీల్ కోసం చేసిన స్టంట్ బెడిసికొట్టింది. దీంతో ఒక వాహనం అదుపుతప్పింది. కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు యువకులు మరణించారు. మరో యువకుడు ఆ కాలువలో గల్లంతయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఆరో సీజన్కు వేళయైంది. అహ్మదాబాద్ వేదికగా మే 29 నుంచి జూన్ 15వ తేదీ వరకు లీగ్ జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం పేర్కొన్నారు.
Man Kills Son By Poisoning Water | ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. తాగే నీటిలో విషం కలిపి పదేళ్ల కుమారుడికి ఇచ్చాడు. అది తాగిన ఆ బాలుడి ఆరోగ్యం విషమించింది. ఇది చూసి భయాందోళన చెందిన త�
HMPV | నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్లో ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్ల�
Jasprit Bumrah | ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) ఈవెంట్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) సందడి చేశారు.
Crime news | ఓ వ్యక్తికి భార్యతో విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అత్తింటిపై కోపం పెంచుకున్న అతను వాళ్లను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఇంట
Car Jumps Divider | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేశాడు. ఆటోను తప్పించబోయి వేగంగా డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో గాల్లోకి లేచిన ఆ కారు అవతల రోడ్డులోకి జంప్ చేసింది. ఎదురుగా వస్తున్న స్కూటర్�
Man Avenge Father's Death | ఒక వ్యక్తి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తండ్రిని చంపిన వ్యక్తిని అదే తరహాలో హత్య చేశాడు. తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుట
Gujarat | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు - లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�