Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Ahmedabad Plane Crash). గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరి ఫ్లైట్.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని దిగ్భ్రాంతి
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. 133 మంది మృతి..?
Ahmedabad Plane Crash | హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..!