ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి ప�
Air India Flight :ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్లే విమానం.. పాకిస్థాన్ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించింది. దీంతో కొంత సమయం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాక్ ఎయిర్ ట్రాఫిక్ �
నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. దేశీయ సర్వీసుల్లో బేసిక్ ఫేర్ కేటగిరీని పరిచయం చేసింది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లోని విమానాల్లోనే ఈ సదుపాయం ఉంటుందని మంగళవ�
Air India Aircrafts Damaged | బలమైన గాలి వానకు ఎయిర్పోర్ట్లోని గ్రౌండ్ పరికరాలు వేగంగా కదిలాయి. పార్క్ చేసిన విమానాలను అవి ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి.
Air India | గ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) పుట్టిన నగరంలో ఆ సంస్థకు చెందిన చివరి ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యాయి. ముంబై (Mumbai) లోని శాంతాక్రూజ్ ఈస్ట్, కలినాలో ఉన్న చారిత్రక ఎయిర్ ఇండియా ఉద్యోగుల కాలనీల 7 దశాబ్దాల �
దేశీయ విమానయాన దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా తగ్గింపు ధరతో విమాన టికెట్లను విక్రయిస్తున్నది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
Air India | పశ్చిమాసియా (West Asia) లో సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరల భారంతో ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను కుదించిన ఎయిరిండియా (Air India) ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులను కూడా తగ్గించుకోవ�
Air India Flight | ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం తోక భాగం నేలను తాకింది. అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో సమగ్ర తనిఖీ కోసం ఆ విమానాన్ని నిలిపివేశార�
పశ్చిమాసియా యుద్ధ సెగ వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నది. పలు అంతర్జాతీయ రూట్లలో తమ వైమానిక సర్వీసులను తగ్గించనున్నట్టు, అలాగే మరికొన్ని మార్గాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకట�
Air India | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు (Fuel Prices) భగ్గుమంటున్నాయి. ఈ ఇంధన ధరల ప్రభావం విమానయాన సంస్థలపైనా పడుతోంది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ సర్వీసుల్లో కోతపెట్టే యోచ�
సంస్థ నిబంధనలు ఉల్లంఘించి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చారనే కారణంతో ఏకంగా వెయ్యిమందికిపైగా సిబ్బందిపై ఎయిర్ ఇండియా వేటు వేసింది. టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లిన తరువాత భారీ ప్రక్షాళన జరుగుతు
దేశీయ విమానయాన రంగ సంస్థ, టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ‘సంస్థ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడంతో అనేక మార్గాలు ఆర్థికంగా లాభదాయకం కాకుండా పోయాయని పేర్కొంటూ ఎయిర్ ఇండియా రోజుకు సుమారు 100 విమానాలను తగ్గించనున్నది.
Airlines : విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది.
గంజాయి అక్రమ రవాణా చేస్తూ అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ ఒకరు పట్టుబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.