Air India : లండన్ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా బయల్దేరడానికి కొద్ది గంటల ముందే ఆగిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం సోమవారం లండన్ నుంచి బెంగళూరు బయల్దేరాల్సి ఉంది.
Air India Flight | ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. రన్ వే టచ్ చేసిన తర్వాత పైలట్లు చివరి నిమిషంలో ల్యాండింగ్ రద్దు చేశారు. గాలిలో ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనతో ప్రయాణికుల
Air India Flights Diverted | బ్రిటన్ బయలుదేరిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు దారి మళ్లాయి. ప్రతికూల వాతావరణం కారణంగా బ్రిటన్లోని వేర్వేరు ఎయిర్పోర్లుల్లో అవి ల్యాండ్ అయ్యాయి. ఎయిర్ ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడిం�
Show Cause Notice to Air India Pilots | పలు సాంకేతిక సమస్యలు గుర్తించిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిని సీరియస్గా పరిగణించింది. సంబంధిత ఎయి�
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, ముంబై నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమాన సర్వీసులను నిలివేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్త�
వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన 5 ఇండిగో విమానాలు, 2 ఎయిర్ఇండియా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
Air India | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఈ సంస్థకు చెందిన వందలాది విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్నాయి.
Air India : ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) తీవ్ర కలలకం రేపింది. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరిని ఎయిరిండియా (Air India) ఫ్లట్లో బాంబు ఉందని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింద�
Techie | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
విమానయాన సంస్థ ఎయిర్ ఇండి యా అంటే కేవలం వ్యాపార అవకాశం మాత్రం కాదని, బాధ్యత కూడా అని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. విమానయాన రంగం నిరంతరం సవాళ్లతో కూడుకున్న వ్యాపారమన్నారు.
Airbus: ఎయిర్ బస్ కంపెనీకి చెందిన సుమారు 250 విమానాల్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయనున్నారు. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వద్ద విమాన రాకపోకలకు ఆలస్యం జరగనున్నది. సోలార్ రేడియేషన్ వల్ల ఫ్లయిట్ కంట�
అహ్మదాబాద్లో 260 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ అందచేసిన ప్రాథమిక నివేదిక ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ని నిందించలేదని సుప్రీంకోర్టు కు గురువారం కేంద్రం తెలిపింది.