Air India Flight: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా రష్యాలో దించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ�
Air India: ఎయిర్ ఇండియా నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట జరిగింది. 600 పోస్టుల కోసం సుమారు 25 వేల మంది హాజరయ్యారు. ఎయిర్ ఇండియా లోడర్ల కోసం వాకిన్ నిర్వహించింది. విమానాల్లో లగేజీ, కార్గోను లోడర�
టీ20 ప్రపంచకప్తో టీమ్ఇండియా సగర్వంగా భారత్ చేరింది. 13 ఏండ్ల తర్వాత ఐఐసీ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చింది. అయితే టీమ్ఇండియాను భారత్కు తీసుకొ
సెల్ఫ్ డ్రైవ్ కార్ షేరింగ్ ప్లాట్ఫాం సేవల సంస్థ జూమ్కార్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో హైదరాబాద్తోపాటు 19 విమానాశ్రయాల్లో నేరుగా సెల్ఫ్-డ్రైవ�
Air India | ఎయిర్ ఇండియా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నది. బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానంలో నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగు చూసింది. విమానంలో ఓ ప్రయాణికుడికి అందించి ఆహారంలో బ్లేడ్ కనిపించ�
విజయవాడ నుంచి ముంబైకి డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమాన సేవలు శనివారం ప్రారంభించారు.
Air India | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. తమ విమానాల్లో ప్రయాణించే వారు తమకు వీలైనప్పుడు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు టికెట్ల ధరలు �
Air India | ఎయిర్ ఇండియా విమానం 24 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కిన విమానంలో ఏసీ లేక కొందరు సొమ్మసిల్లిపోయారు. ఆ తర్వాత ఏరోబ్రిడ్జ్ కారిడార్ వద్ద పలు గంటలు పడిగాపులు కా�
AIR India | ఎయిర్ ఇండియా ఉద్యోగులకు శుభవార్తను అందించింది యాజమాన్యం. ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న పైలెట్లకు బోనస్ను కూడా అందించనున్నట్లు గురువారం ప్రకటించింది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్లకు శుభవార్త. పైలట్ల వేతనాలు రూ.15 వేల వరకూ పెంచడంతోపాటు రూ.1.8 లక్షల బోనస్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగారు. ఏప్రిల్ నెలకుగాను ప్రయాణికులు 3.88 శాతం ఎగబాకి 1.32 కోట్లకు చేరుకున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీ) తాజాగా వెల్లడించింది.