DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. �
Air India | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్రమాదానికి (Plane Crash) గురైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ పరిహారం అందలేదు (compensation delays). దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమ�
KC Venugopal | కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని దారి మళ్లించి చెన్నై ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్
Air India | భారతదేశ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పైలట్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు, నాన్-ఫ్లైయింగ్ సిబ్బందిని 60 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిర్లైన్లో పైలట్లు, నాన్-ఫ్లైయి�
Air India | ఎయిరిండియా (Air India) అంతర్జాతీయ సర్వీసులు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఎయిరిండియా సీఈవో (Air India CEO) క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) బుధవారం వెల్లడించారు.
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో జైపూర్ నుంచి ముంబయికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి జైపూర్ ఎయిర్పోర్ట్కు మళ్ల�
Air India Pilots | గతనెల 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన అనంతరం దాదాపు వంద మందికిపైగా ఎయిర్ ఇండియా పైలట్లు (Air India Pilots) సిక్ లీవ్ పెట్టినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింద�
ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు (Technical Issue) తలెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి.
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం సోమవారం ఉదయం 9.27 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్ర
Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో (Mumbai airport) రన్వేపై అదుపుతప్పింది (veered off the runway).
Ram Mohan Naidu | గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Air India plane crash) ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి (Civil Aviation minister) కింజరపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు.