Ahmedabad Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ నివేదిక 15 పేజీలు ఉన్నది. ఆ ప్రమాదానికి సంబంధించిన కీ పాయింట్స్ �
Pilot Collapses | బెంగళూరు (Bengaluru) ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా కాక్పిట్లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు (Pilot Collapses).
ఒక పక్క అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం జరిగి వందలాది కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగి ఉండగా, ప్రమాదానికి గురైన నాలుగు రోజుల తర్వాత ఎయిరిండియా గ్రౌండ్ సేవల సిబ్బంది సంస్థ ఏఐఎస్ఏటీఎస్ ఆఫీస్�
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు టాటా సన్స్ గ్రూప్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.500 కోట్లతో ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Air India plane crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Air India plane crash)పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు (Air India plane crash victims) ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా సన్స�
ప్రయాణికుల్లో ఫ్లయింగ్ ఫోబియాఅహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణికులలో విమాన ప్రయాణమంటే భయాందోళన ఏర్పడింది. విమాన టికెట్ బుకింగ్లు తగ్గిపోగా, క్యాన్సిలేషన్లు పెరిగిపోయాయి.
ఈ నెల 12న అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్సులోని సమాచారాన్ని విజయవంతంగా డౌన్ లోడ్ చేశామని, దానిని నిపుణులు విశ్లేషిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం బుధవారం �
2025, జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 275 మంది మరణించగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో భారత విమానయాన రంగం మరోసారి చర్చనీయాంశంగా మారింది.