ప్రయాణికుల్లో ఫ్లయింగ్ ఫోబియాఅహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణికులలో విమాన ప్రయాణమంటే భయాందోళన ఏర్పడింది. విమాన టికెట్ బుకింగ్లు తగ్గిపోగా, క్యాన్సిలేషన్లు పెరిగిపోయాయి.
ఈ నెల 12న అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్సులోని సమాచారాన్ని విజయవంతంగా డౌన్ లోడ్ చేశామని, దానిని నిపుణులు విశ్లేషిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం బుధవారం �
2025, జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 275 మంది మరణించగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో భారత విమానయాన రంగం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. మే నెలలో 140.56 లక్షల మంది దేశీయంగా ప్రయాణించారని డీజీసీ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ప్రయాణించిన 137.96 లక్షల మందితో పోలిస్తే 1.89 శాతం పెరి
Air India | ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది విమానాలు ప్రభావితమయ్యాయి. ఖతార్, బహ్రెయిన్తో సహా అనేక గల్ఫ్ దేశాలు ఎయిర్స్పేస్ను మూసివేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పు
ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఊహించని విధంగా వెనుతిరిగింది. మార్గమధ్యలో జమ్ములో ఆగాల్సి ఉన్నా, అక్కడ ల్యాండ్ కాకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సోమవారం మధ్యాహ్�
Air India Express | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలినప్పటి నుంచి ఆ సంస్థకు చెందిన పలు విమానాల్లో ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది.
Air India | ఎయిర్ ఇండియా పలు మార్గాల్లో విమానాలను కుదిస్తున్నట్లు ప్రకటించింది. జులై 15 వరకు వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆపరేషనల్ స్టేబిలిటీతో పాటు చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రయాణికులను రక్�
విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Air India | గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Air India | నేటి నుంచి జులై 15 వరకూ ఉత్తర అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా మార్గాల్లో అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.