Ram Mohan Naidu | గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Air India plane crash) ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి (Civil Aviation minister) కింజరపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు.
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ఛులపై తనిఖీ చేపట్టాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స�
Etihad | ప్రముఖ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) తన పైలట్లకు, ఇంజినీరింగ్ బృందానికి ఇంధన కంట్రోలర్ స్విచ్లపై కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Air India plane crash | అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఎలాంటి లోపాలూ లేవని ఎయిర్ ఇండియా సీఈవో (Air India CEO) క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) తెలిపారు.
అహ్మదాబాద్లో జూన్ 12న కూలిపోయిన ఏఐ171 విమానం సిబ్బంది తాము పొందిన శిక్షణకు అనుగుణంగా సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించారని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) ఆదివారం పేర్కొంది.
Ram Mohan Naidu | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు.
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై బోయింగ్ (Boeing) సంస్థ స్పంద�
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
Ahmedabad Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ నివేదిక 15 పేజీలు ఉన్నది. ఆ ప్రమాదానికి సంబంధించిన కీ పాయింట్స్ �
Plane Crash | జూన్ 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారి (Air India crash probe officer) భద్రతను కేంద్రం తాజాగా పెంచింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు టాటా సన్స్ గ్రూప్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.500 కోట్లతో ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Air India plane crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Air India plane crash)పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు (Air India plane crash victims) ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా సన్స�