N Chandrasekharan | టాటా సంస్థకు చెందిన దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) విమానం గత గురువారం అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekharan) తాజాగా స్పం�
Air India | దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మా
ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాద విషాదం, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, కొన్ని సర్వీసుల రద్దు తదితర అంశాలపై డీజీసీఏ దృష్టి సారించింది. ఎయిరిండియా, ఎయిరిండియ�
Air India plane crash | అహ్మదాబాద్లో (Ahmedabad) ఎయిర్ ఇండియా విమానం కూలిన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం ఘటనాస్థలి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical glitch) ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న డ్రీమ్లైనర్ రకానికి చెందిన AI171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.
Ahmedabad Plane Crash: విమానం కూలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టంగా నల్లటి పొగ కమ్ముకున్నది. ఆ భయంకరమైన ప్రదేశం నుంచి రమేశ్ కుమార్ నడుచుకుంటూ వచ్చాడు. అహ్మదాబాద్ ఘటనకు చెందిన మృత్యుంజయు�
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగి 270కి చేరింది. ఎవరూ ఊహించని ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. విమానంలోని ప్రయాణికులే కాకుండా బీజే మెడికల్
విమానాల్లోని సీట్లలో 11ఏ ప్రాణ రక్షకిగా, పునర్జన్మను ఇచ్చేదిగా మారిందా? రెండు విమాన ప్రమాదాలను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర ప్రశ్న ఉదయిస్తుంది. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాదంల
Plane Crash | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నారు.