Manchu Lakshmi | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది (Ahmedabad Plane Crash). ఇక ఈ ప్రమాదం నుంచి మంచు లక్ష్మి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది.
Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని (high level committee) ఏర్పాటు చేయనుంది.
ఎయిరిండియా విమాన దుర్ఘటనలో మృతి చెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్రూపానీ కూడా అదృష్ట సంఖ్యను నమ్ముతారు. 1206ను ఆయన తన లక్కీ నంబర్గా విశ్వసిస్తారు.
ఒకరు విశేష అనుభవాన్ని సంపాదించుకుని ఇక త్వరలోనే రిటైర్ అవ్వాలని భావిస్తున్న సీనియర్ పైలట్. మరొకరేమో పౌర విమానయాన కెరీర్లో అద్భుతాలు సృష్టించాలని ఎన్నో కలలతో అదే రంగాన్ని ఎంచుకున్న జూనియర్ పైలట్.
అదృష్టంతోపాటు సకాలంలో వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్లే తాను ప్రాణాలతో బయటపడగలిగానని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగానిలిచిన 40 ఏండ్ల ప్రవాస భారతీయుడు, బ్రిటిష్ వ�
భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త.. కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామనుకున్న తల్లిదండ్రులు.. పెండ్లి నిశ్చయం కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకొంటున్న య�
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన బీజే మెడికల్ కళాశాలలో విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(టీ-జూడా) సంతాపం తెలిపింది.
Vijay Rupani | అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు పరామర్శిం
WTC Final : అహ్మదాబాద్ విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై పలు దేశాల నాయకులు సంతాపం తెలియజేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫై�
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన కేరళ నర్సుపై ఓ డిప్యూటీ తహసిల్దార్ అనుచిత కామెంట్ చేశాడు. దీంతో అతన్ని కాసర్గడ్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.