Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(68) మృతి చెందారు. అయితే విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది.
Ahmedabad Plane Crash: 787 డ్రీమ్లైనర్ కూలడంపై బోయింగ్ కంపెనీ స్పందించింది. ఘటన పట్ల డేటాను సేకరిస్తున్నట్లు చెప్పింది. డ్రీమ్లైనర్ మోడల్కు చెందిన దుర్ఘటన ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి అని
Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Ahmedabad Plane Crash).
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. లండన్కు పయనమైన ఎయిర్ ఇండియా విమానం, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే నేలకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన నల్లటి ప�
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో యావత్ దేశాన్ని షాక్కు గురి చేసింది. ఘటనపై పలువురు సినీతారలు విచారం వ�
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash)పై బ్రిటన్ ప్రధాన మంత్రి (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం క్రాష్కు కొద్ది క్షణాల ముందే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఆ పైలట్ మేడే(MAYDAY) కాల్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
Air India | గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన (London bound flight) ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది.
Ahmedabad Plane Crash: నిమిషానికి 475 అడుగుల వేగంతో విమానం కూలింది. ఫ్లయిట్రేడార్24 తన రిపోర్టులో ఈ విషయాన్ని చెప్పింది. టేకాఫ్ తర్వాత అత్యధికంగా 625 ఫీట్ల ఎత్తుకు విమానం చేరుకున్నట్లు డేటా ప్రకారం తెలిసింది.
| Kannappa | అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కొద్ది క్షణాలలోనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షా�
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే (Ahmedabad Plane Crash). ఈ ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.