Car Jumps Divider | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేశాడు. ఆటోను తప్పించబోయి వేగంగా డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో గాల్లోకి లేచిన ఆ కారు అవతల రోడ్డులోకి జంప్ చేసింది. ఎదురుగా వస్తున్న స్కూటర్�
Man Avenge Father's Death | ఒక వ్యక్తి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తండ్రిని చంపిన వ్యక్తిని అదే తరహాలో హత్య చేశాడు. తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుట
Gujarat | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు - లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�
Irani Cup 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన ఇరానీ కప్ (Irani Cup 2024) వేదిక మారనుంది. భారీ వర్షాల నేపథ్యంలో మెగా టోర్నీని ముంబై (Mumbai) బయట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. దేశవాళీ క్రికెట్ 2024-25 షెడ్యూల్ ప్�
సబర్మతి ఎక్స్ప్రెస్కు (Sabarmati Express) పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు కాన్పూర్-భీమ్సేన్ స్టేషన్
Akasa Air | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి (Delhi - Mumbai flight)వెళ్తున్న ఆకాశా ఎయిర్ (Akasa Air)కు చెందిన ఫ్లైట్కు సెక్యూరిటీ అలర్ట్ (security alert) వచ్చింది.
హైదరాబాద్కు చెందిన సెమికండక్టర్ల సాఫ్ట్వేర్-సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మోచిప్ టెక్నాలజీ లిమిటెడ్కు రూ.509.37 కోట్ల విలువైన కాంట్రాక్ట్ లభించింది.
Shah Rukh Health Update | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరిన చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారీ ఎండలు, వడగాలులతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. ప�
Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వడదెబ్బ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
Sri Lankan Police | అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. నలుగురిని విచారించేందుకు శ్రీలంక పోలీసు అధికారులు సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ బృంద�
Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్తో పోటీపడబోతున్నది. గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఈ