Boris Johnson | రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్లోని అహ్మబాద్లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేం�
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్�
మంచూరియా ఆర్డర్ను తీసుకోలేదనే కోపంతో ఓ వ్యక్తి ఫుడ్ జాయింట్ యజమానితో పాటు ముగ్గురు వ్యక్తులను దుర్భాషలాడి వారిపై దాడికి తెగబడిన ఘటన అహ్మదాబాద్లోని ఎక్స్ప్రెస్ హైవేపై చోటుచేసుకుంది.
యువతి తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేసి దుర్భాషలాడిన ఘటన అహ్మదాబాద్లోని మేమ్నగర్ ప్రాంతంలో జరిగింది.
బంధువుల ఇంటికి వెళుతున్న 15 ఏండ్ల బాలికపై ఎనిమిది మంది నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్ జిల్లా దోల్కా పట్టణ సమీపంలో వెలుగుచూసింది.
పెండ్లి పేరుతో బాలిక (16)ను లోబరుచుకున్న యువకుడు (26) ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లోని నరన్పుర ప్రాంతానికి చెందిన నిందితుడు దినేష్ బబుల్పై ఘట్ల
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో అహ్మదాబాద్ డిఫెండర్స్ సెమీస్కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో అహ్మదాబాద్ 3-2 (7-15, 15-10, 15-13, 15-14, 10-15)తో కోల్కతా థండర్ బోల్ట్స్పై నెగ్గి పాయింట్ల పట్టికలో
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరు చనిపోయేదాకా జైలులోనే ఉంచాలని ఆ
అహ్మదాబాద్: పలు మల్టీ నేషనల్ కంపెనీల షాపులు, షోరూమ్ల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన చేశారు. ‘కశ్మీర్ సాలిడారిటీ డే’కు మద్దతుగా ఆయా సంస్థలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై మండిపడ్డారు. గుజరాత్లో