అహ్మదాబాద్ : ఏడుగురు కూతుర్లున్న ఓ మహిళ మగ బిడ్డ కోసం గాంధీనగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నవజాత శిశువును కిడ్నాప్ చేసింది. బాధితురాలి నుంచి బిడ్డను అపహరించేందుకు మహిళ నర్సుగా నమ్మబలికింది. పోలీసులు కేసున
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున�
పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబా�
అహ్మదాబాద్:కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్నఆఖరి మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 �
అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని మెట్రో నగరాలైన అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లలో నైట్
అహ్మదాబాద్ : కరోనా వైరస్ రాకుండా తీసుకొచ్చిన వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇది గుజరాత్లో కలకలం రేపుతున్నది. సదరు వ్యక్తి ఆరోగ్య శాఖకు చెందినవాడు కావడం �
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ఈనెల 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్�