అహ్మదాబాద్ : సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్ నగరంలోని కంక్రియ, చందోలా సరస్సుల్లోని వాటర్ శాంపిల్స్ లో కూడా వైరస్ ఆనవాళ్ల�
అహ్మదాబాద్ : గఉ గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన టీ దుకాణదారుడికి అహ్మదాబాద్లోని మేజిస్ట్రేట్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. తన కేసు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండటంతో నిరాశ చెందిన వ్యక్త�
గత రెండు రోజులుగా తౌటే తఫాను కారణంగా గుజరాత్లోని పలు ప్రాంతాలు కకావికలమయ్యాయి. అహ్మదాబాద్ జమాల్పూర్ ప్రాంతంలో బుధవారం ఓ ఐదంతస్థుల భవనం కుప్పకూలిపోయింది.
అహ్మదాబాద్ : కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారితో పాటు పలువురు కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని అహ్మదాబాద్ దవాఖాన వెల్లడించింది. ఐసీయూ రోగులతో పాటు దీర్ఘకాలంగా వ్యాధిని�
PM cares Covid Hospital: పీఎం కేర్స్ కొవిడ్ హాస్పిటల్ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రి కోసం ప్రత్యేకంగా 57 మంది సభ్యులతో కూడిన నేవీ వైద్య బృందాన్ని కేటాయించారు.
Night curfue Gujarat: కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది ప్రధాన నగరాలు సహా మొత్తం 20 నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది.
అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 124 పరుగుల ఛేదనలో ఆరంభంలోనే కోల్కతా నైట్రైడర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ బౌలర్ల ధాటికి 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. హెన్రిక్స్
అహ్మదాబాద్ : ఏడుగురు కూతుర్లున్న ఓ మహిళ మగ బిడ్డ కోసం గాంధీనగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నవజాత శిశువును కిడ్నాప్ చేసింది. బాధితురాలి నుంచి బిడ్డను అపహరించేందుకు మహిళ నర్సుగా నమ్మబలికింది. పోలీసులు కేసున
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున�
పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబా�