అహ్మదాబాద్:కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్నఆఖరి మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 �
అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని మెట్రో నగరాలైన అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లలో నైట్
అహ్మదాబాద్ : కరోనా వైరస్ రాకుండా తీసుకొచ్చిన వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇది గుజరాత్లో కలకలం రేపుతున్నది. సదరు వ్యక్తి ఆరోగ్య శాఖకు చెందినవాడు కావడం �
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ఈనెల 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్�
అహ్మదాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజి