పోషకాహార లోపం నివారణకు కృషి చేయాలని నీతి అయోగ్ ప్రతినిధి సలోని భుటాని అన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ
పొలాల అమావాస్య నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కళకళలాడుతున్నది. గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి ఎడ్లకు అలంకరించే వివిధ రకాల
ఏడు పదుల వయసులోనూ అలుపెరుగని బాటసారి. నిర్మల్ నుంచి కదిలి మహా పాపహరేశ్వర ఆలయం వరకు దాదాపు 25 కిలోమీటర్లు ఏకధాటిగా నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మంత్రి అల్లోల. పాదయాత్రలో భాగంగా ఆయనకు వాడవాడలా, ఊర�
ఆదిలాబాద్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. దీనికితోడు గృహాల సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతున్నది. దీన్ని మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా బంగ
లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డులో తన ప్రియురాలి కోసం ప్రియుడు చాతరాజు ప్రవీణ్.. తన తల్లి బానవ్వతో కలిసి శుక్రవారం బైఠాయించాడు. పట్టణానికి చెందిన యువతి, తనను ఐదేళ్లు�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి రైతుల
రక్తదానం చేసిన ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి భారీ సంఖ్యలో పాల్గొన్న అధికారులు, యువకులు రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు ఖైరదట్వాలో పోలీసుల మెగా వైద్యశిబిరం దాతలకు ప్రశంసా పత్రాల అందజేత ఉమ్మడి జిల్లావ్యా
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎదులాపురం, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్�
అభివృద్ధి, సంక్షేమానికి సర్కారు పెద్దపీట ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవ�
ఎస్పీ డీ.ఉదయ్కుమార్రెడ్డి ఖైరదట్వాలో మెగా వైద్య శిబిరం నార్నూర్, ఆగస్టు 17 : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ డీ.ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని ఖైర
ఎనిమిది పాఠశాలలను కళాశాలలుగా మారుస్తూ ఉత్తర్వులు చదువుతోపాటు ఉపాధి కోర్సులకు అవకాశం బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు నిర్మల్ అర్బన్
భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతంగా వెళ్లడంతో వా గుకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయి, నిర్మల్-మంచిర్యాలకు రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆర్అండ్బీ అధికారులు తాత్కలిక మరమ్మ�