తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం యేటా చీరలు పంపిణీ చేస్తు న్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,08,606 మంది ఆడబిడ్డలకు అందించాల్సి ఉండగా
ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం.. కుంటాల జలపాతం వీక్షించేందుకు వెళ్తుండగా ఘటన ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 11 : ఖానాపూర్ పట్టణ సమీపంలోని ఇక్బాల్పూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ వ�
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో
నిర్మల్ జిల్లాలో పంటల లెక్క పక్కాగా నమోదవుతున్నది. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సాగు వివరాలు సేకరించాలని ఆదేశించగా, వ్యవసాయశాఖ ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వ�
ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైనథ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లక్ష్మీపూర్ రిజర్వాయర్లో పడిపోగా..ప్రియాంక(15) అనే విద్యార్థిని మృతి చెంది�
హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమంగా నిలిచి.. మన తెలంగాణలో ఆ గ్రామం మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ గ్రామాన్ని ట�
ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్క
నిర్మల్, మంచిర్యాలలో బాలుర, ఆసిఫాబాద్లో బాలికల పాఠశాలలు అక్టోబర్ 11న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 22 గురుకులాలు కొత్తవాటితో 960 మంది విద్యార్థులకు అవకాశం ఆదిలాబాద్లో మహిళా గురు
నిరుపేదలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, మరికొద్ది రోజుల్లో టెలీ మెడిసిన్ (ఈ-సంజీవని) సేవలకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటి వరకు కేవలం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాత�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరి�
అదిలాబాద్ : ఉన్నత ఆశయ సాధనకు పేదరికం ఎప్పుడు అడ్డు రాదని..కృషి, పట్టుదలే ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బాబు సాటే జయంతి కార్యక్రమంలో ఎమ్మె�
అవమాన భారం తట్టుకోలేక ఉపాధ్యాయుడి బలవన్మరణం తాంసి, ఆగస్టు 26: పాఠశాలలో అందరి ముందు ఓ విద్యార్థి తండ్రి తనపై చేయి చేసుకొన్నాడన్న అవమాన భారంతో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆదిలాబాద్ జిల్�