తెలంగాణ సర్కారు ప్రజలకు, రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవే�
avatar2 | ‘అవతార్ 2’ ఓ యానిమేషన్ అద్భుతం! ఈ కదిలే బొమ్మల కనికట్టు వెనుక ఓ తెలంగాణ యువకుడు ఉన్నాడు. అలా అని అతనేం పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోలేదు. ఆదిలాబాద్లో పుట్టిపెరిగి.. హైదరాబాద్లో రాటుదేలి.. హ�
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.
కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ నెల 18 నుంచి రెండో విడు త ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. 100 రోజుల పాటు ఇది కొనసాగనున్నది.
Adilabad | సాధారణంగా ఉద్యోగులు, ఒక హోదాలో ఉన్నవారు.. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం చూస్తుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడంతో అందరూ సర్కార్
తెలంగాణ రాష్ట్ర సీఎస్గా శాంతికుమారి నియామకం కావడంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాత పొంగిపోయాడు. 1999 ఏప్రిల్ 4 నుంచి 1999 నవంబరు 11 వరకు కలెక్టర్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన శాంతికుమారి రైతులు సహా అన్ని �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను ఇగం వణికిస్తున్నది. పొద్దంతా ఈదురుగాలులు వీచడం.. రాత్రిళ్లు చలితో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్లో ఆదివారం రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
జంగుబాయి మహా పూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు వచ్చిన ఆత్రం వంశీయులు బుధవారం తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం కల్లూర్ గూడెం నుంచి 4 కుటుంబాలకు చెందిన 45 మంది, తమ కులదేవత జంగుబాయిత
అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై మరోమారు కేంద్రం విషం కక్కింది. ఇప్పటికే నల్లచట్టాలతో అన్నదాతను దెబ్బకొట్టిన బీజేపీ.. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని రైతు సంఘాలు, రైతులతో పా�
మండలంలోని కోసిని పంచాయతీ పరిధి పర్ధాన్గూడ సమీపంలో గత నెల 31న అటవీ జంతువులకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆదె విష్ణు(17) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్లో బుధవారం రూరల్ సీఐ నా
ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రా�