మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బుధవారం దసరా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. దసరా పండుగ పూజలపై మెస్రం వంశీయుల �
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర స
చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు దంపతులు మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణ�
దేశంలోని అన్నివర్గాల ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న విమర్శించారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, రోగులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ హెచ్చరించారు. మండలకేంద్రం�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు ఆదిలాబాద్ వెల్లి జోగు రామన్న గారి స్వస్థలంలో జోగుబోజమ్మ గారి చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు.
ఆదిలాబాద్ జిల్లాకు ఐటీపార్క్ రాబోతున్నది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఐటీపార్క్కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీంతో జిల్లాలోని �
Minister KTR | ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని బీడీ ఎన్టీ ల్యాబ్ను కేటీఆర్ ఇవాళ సందర్శించారు. ఈ సంద�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్