అతడి సంకల్పం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. విధి వెంటాడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కదల్లేని ధీనస్థితిలోనూ చికెన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబా
దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలోగల పద్మల్పురి కాకో ఆలయం వేదికగా ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అడవిబిడ్డలు పెద్ద సంఖ్�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,190 మంది అభ్యర్థులకు 5,222 మంది హాజరయ్యారు. హాజరు 84.36 శాతం నమోద�
కూచిపూడి నృత్య గురువు వెంపటి చిన్నసత్యం జయంతిని పురస్కరించుకుని నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్లో ఆదివారం ప్రపంచ కూచిపూడి నృత్య �
two teenagers drowned | ఈత సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలు తీసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు రూరల్ మండలంలోని లాండసాంగి వాగులోకి ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఆదిలాబాద్
“ధర్మేచ.. అర్థే చ.. కామే చ.. నాతిచరామి” ధర్మంలోనూ.. డబ్బులోనూ.. కామంలోనూ.. నేను నిన్ను వీడి నడుచుకోను..! నీవు కూడా నన్ను విడిచిపోరాదు.. అని వరుడు అందరి ఎదుట బాస చేయడమే దీని అర్థం..! ఈ మాటలు వధూవరులిరువురికీ వర్తిస్త�
Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థు
Adilabad | అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లా సహజ అందాలకు నెలవు. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, ఉప్పొంగే జలపాతాలతో వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని పొలాలు, అమాయక గిరిజనులు వెరసి ఆదిలాబాద్ జిల్లా
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
Earthquake | ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో (Utnoor) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం వచ్చింది. అంతా నిద్రలో ఉన్న సమయంలో
పచ్చబొట్టు పురాతన కళ. ఆదివాసీల సంప్రదాయం. ప్రపంచం మారింది. పద్ధతులూ మారుతున్నాయి. ‘తోటి తెగ’ మాత్రం ఇప్పటికీ పచ్చబొట్టుతోనే ప్రయాణిస్తున్నది. ఆ పురాతన తెగ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్న�
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బుధవారం దసరా సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకొని నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్లీల కార్యక్రమాలు ఆకట్టుకున�