ధనుర్మాసం.. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగ�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థా�
భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బ�
తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు
బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివర�
సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు స్థానిక కైలాస్నగర్లోని అశోక్ బుద్ధవిహార్లో నిర్వహించనున్న శ్రామ్నర్-సైనిక్ శిక్షణ శిబిరం విజయవంతం చేసేందుకు అన్ని మండలాల్లో బైక్ ర్యాలీ త�
మండలంలోని ధర్మారం గ్రామంలో కోతిదేవుని జాతర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. కోతిదేవుడి దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్
పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండా లనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షే మ పథకాలను అమలు �
ఐటీడీఏ ఆధ్వర్యంలో, గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గిరిజన హస్తకళా మేళా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మండలంలోని కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావే�
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈవో రవీందర్ సూచించారు. తలమడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చ�
ఆరుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన సమాచారం, పోలీసు బృందాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని రామగుండంం సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు