వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా అవసరమైన వసతులు కల్పిస్తూ, అ
Cold | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆది లాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచిం చారు. మండలంలోని లాల్టెక్డి గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న 6వ రాష్ట్రస్థాయి
గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అ�
ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి
మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
Tigers | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నది. గూడ గ్రామ శివారులో ఇవాళ ఉదయం రెండు పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం
ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో ఎకరంలో రైతు 57 మొక్కలు నాటుతారు. ఒక్కో దాని ధర రూ.193 నిర్ణయించగా.. ఇందులో రైతులు రూ.20 చెల్లిస్తే,
జిల్లాలో టీడీ వ్యాక్సినేషన్ రెండు వారాల పాటు చేపట్టను న్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో సోమవారం ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యా ధి నిరోధన టీకా ప
గోదావరి నది ఒడ్డున ఆలయ అర్చకులు, అధికారులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక హారతిని కనులపండు వగా నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయం నుంచి శోభాయాత్రగా గోదావరి నిత్య హారతి ఘాట్కు వచ్చి నది ఒడ్డున అ