కేసీఆర్ కృషితో రాష్ట్రంలో చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. దీంతో పల్లెల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సర్పంచ్, పాలకవర్గం పర్యవేక్షణ, కార్యదర్శి ప్రత్యేక దృష్టితో గ్రామ
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మండలంలోని కమల్కోట్ తండాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలి
మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయంలో షష్ఠి బోనాలు కొనసాగుతున్నాయి. బుధవారం దూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. బోనాన్ని వండి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
నిర్మల్ జిల్లాలో శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సైన్స్ సెంటర్, ప్లానిటోరియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతుండడం విమర్శలకు తావిస్త
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాల్లో గల పిప్పల్కోటి, గొల్లగఢ్, నిపాని, గుంజాల, తాంసి(కే), చనాక, రాంగనర్, హత్తిఘాట్ అటవీ ప్రాంతాల్లో 22 రోజులుగా పులితోపాటు దాని మూడు పిల్లలు కూడా సంచరిస్తున్న�
విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్
ఎయిడ్స్ ప్రాణాంతకమైన మహమ్మారి. మందులేని ఈ మాయరోగం కంటి మీద కునుకులేకుండా చేసింది. అవగాహన లోపం నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది
Cold | రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా ఉండి చలి తీవ్రత
Komaram Bheem | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం
Tiger | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంత సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది. కట్ట నిర్మాణ పనులు చేపడుతున్న కూలీలు భయాందోళన�
ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడిని అరెస్ట్చేసి సొమ్ము రికవరీ చేశారు. మావల పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, వివరాలు వెల్లడించారు.
ఆదిలాబాద్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద లాహుజీ శక్తి సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం క్రాంతి గురు లాహుజీ సాల్వే 228వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ్ లమ్టిరే అన్న�