నిర్మల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జనసంచారంతో రహదారులు కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలు ఉదయం నుంచి మధ్య
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్�
మంచిర్యాల పట్టణం ప్లాస్టిక్ నిషేధం దిశగా సాగుతున్నది. మున్సిపల్ అధికారులు దుకాణాదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా సానుకూల స్పందన వస్తున్నది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడ�
Cold | రాష్ట్రంలో రోజురోజుకు చలితీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఉమ్మడి మెదక్ జిల్లాలో 8.2
దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మ�
అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి కాగిత రహితం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ల�
కార్తీక బహుల ఏకాదశిని పురస్కరించుకొని దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భ�
ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే డయేరియా అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. ఇది రోటా అనే వైరస్ కారణంగా వస్తుంది. దశాబ్దకాలం ముందు ఈ వ్యాధితో మరణాల రేటు తీవ్రంగా ఉండేది. దీంతో 1998లో రోటా వైరస్ నియంత్రణకు �
అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్న దృఢ సంకల్పంతో అన్ని కుల సంఘ భవనాలకు భూ ములను కేటాయించి నిర్మించేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ �
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 7.3 డిగ్ర�
పులి గాండ్రింపులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, సిర్పూర్(టీ), కాగజ్నగర్లో సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతుండగా, పట్టపగలు కూడా చేలకు వె�
ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు మంచిర్యాల కేంద్రంగా నిషేధిత క్యాట్ ఫిష్తో పాటు పాంగాసియస్ చేపలు పెంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందారం, దొనబండ వద్ద 50 ఎకరాలు లీజుకు తీసుకొని తక్కువ ఖర్�
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి వైద్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్న�