ఎదులాపురం, జనవరి 25 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలీపై అయిన అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్డడీ సర్కిల్ డైరెక్టర్ జీ ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
100 మందికి అవకాశం ఉంటుందని, పిబ్రవరి 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 08732 221280కు సంప్రదించాలని ఆయన సూచించారు.