గ్రూప్-1 ప్రిలిమ్స్కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును సోమవారం వెలువరించనున్నది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది.
నిరుద్యోగులను ఎప్పటినుంచో ఊరిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు త్వరలో రానున్నాయి. వారంలోగా ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్�
రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీని గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్టికెట్ నంబర్, పుట్టినరోజు వివ�
Group 1 Preliminary Key | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రాథమిక కీని డౌన్లోడ్
గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) పరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ వెబ్సైట్ https:// www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది.
Group-1 Mains Schedule | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఆనవాళ్లు.. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రశ్నలిచ్చారు. తెలంగాణ మలి, తొలిదశ ఉద్యమం, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు.
జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా ముగిసింది. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించగా, రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అ
ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కందనూలు జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,221మందికి గానూ 4,184 మంది పరీక్ష రాశారు. అందులో 2,657 మంది పురుషు లు కాగా, 1527 మ�
Group-1 Prelims | జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇన్విజిలేటర్ అత్యుత్సాహం కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్ష ముగియడా�
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రక
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం జరుగనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 16,899 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. నల్లగొండ జిల్లా కేంద్రంలో 47 పరీక్�
TSPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.