సకల జీవకోటికి గాలి తర్వాత అత్యవసరం నీరే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల సంరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. భూమిలో నీరు ఇంకేలా పెద్ద ఎత్తున చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటి వరకు 15.35 లక్షల టన్నుల ధాన్యం.. అంటే అక్షరా ల రూ.313.79 కోట్ల విలువైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసింది.
జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఐదోరోజు ఏజెన్సీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నా�
నెలలోపు ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని జంక్షన్ల పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్, తెలంగాణ చౌక్లలో కొనసాగుతున్న నిర్మాణాలను గురువారం పరిశీలించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూల్ పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు.
తమ ఆస్తులను కాపాడేందుకు షర్మిల బీజేపీకి అమ్ముడుపోయి ముఖ్యమంత్రి కేసీఆర్పై పదేపదే విమర్శలు చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు చేసిన విమ