జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఐదోరోజు ఏజెన్సీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నా�
నెలలోపు ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని జంక్షన్ల పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్, తెలంగాణ చౌక్లలో కొనసాగుతున్న నిర్మాణాలను గురువారం పరిశీలించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూల్ పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు.
తమ ఆస్తులను కాపాడేందుకు షర్మిల బీజేపీకి అమ్ముడుపోయి ముఖ్యమంత్రి కేసీఆర్పై పదేపదే విమర్శలు చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు చేసిన విమ
విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్డేడియంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ప
బొగ్గు గని కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 11వ వేతన ఒప్పందానికి సంబంధించి బుధవారం కోల్కతాలో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. 10.5 శాతం ఎంజీబీ (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) మాత్రమ
కేసీఆర్ కృషితో రాష్ట్రంలో చిన్న గ్రామాలు పంచాయతీలుగా మారాయి. దీంతో పల్లెల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సర్పంచ్, పాలకవర్గం పర్యవేక్షణ, కార్యదర్శి ప్రత్యేక దృష్టితో గ్రామ