Adilabad | సాధారణంగా ఉద్యోగులు, ఒక హోదాలో ఉన్నవారు.. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం చూస్తుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడంతో అందరూ సర్కార్
తెలంగాణ రాష్ట్ర సీఎస్గా శాంతికుమారి నియామకం కావడంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాత పొంగిపోయాడు. 1999 ఏప్రిల్ 4 నుంచి 1999 నవంబరు 11 వరకు కలెక్టర్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన శాంతికుమారి రైతులు సహా అన్ని �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను ఇగం వణికిస్తున్నది. పొద్దంతా ఈదురుగాలులు వీచడం.. రాత్రిళ్లు చలితో గిరిజనులు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్లో ఆదివారం రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
జంగుబాయి మహా పూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు వచ్చిన ఆత్రం వంశీయులు బుధవారం తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం కల్లూర్ గూడెం నుంచి 4 కుటుంబాలకు చెందిన 45 మంది, తమ కులదేవత జంగుబాయిత
అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై మరోమారు కేంద్రం విషం కక్కింది. ఇప్పటికే నల్లచట్టాలతో అన్నదాతను దెబ్బకొట్టిన బీజేపీ.. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని రైతు సంఘాలు, రైతులతో పా�
మండలంలోని కోసిని పంచాయతీ పరిధి పర్ధాన్గూడ సమీపంలో గత నెల 31న అటవీ జంతువులకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆదె విష్ణు(17) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్లో బుధవారం రూరల్ సీఐ నా
ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రా�
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతత
జిల్లా స్థాయి పోటీల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ను కలెక�
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న
నాగోబా మహాపూజ(జనవరి 21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బయల్దేరిన విషయం తెలిసిందే. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామపంచాయతీ పరిధిలోని బురుకుమ్గూడలో మంగళవారం రాత్రి వారు బస చేశారు. ఈ సందర్�
Adilabad | మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా