రిమ్స్లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో
అయ్యప్ప దీక్షాపరుల ఆధ్వర్యంలో కాగజ్నగర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మహిళల దీపాయాత్ర వైభవంగా సాగింది. స్థానిక రాంమందిర్లో గురుస్వాములు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావ�
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
ఆదిలాబాద్ బల్దియాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం పుర ప్రజావాణి పేరిట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజల నుంచి ద�
రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
road accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రెండు బైక్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో మరో ఇద్దరికి గాయాలవగా ఆసుపత్రికి
Kumram bheem | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి అధికమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం ప�
ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్స్ను ప్రవ�
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ రేణుక మాత మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఇందులో ఏడుగురుని పట్టుకున్నట్లు, వారి నుంచి రూ.రూ.1,12,820 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇసాక్ �
ధనుర్మాసం.. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగ�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థా�