బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
ఓ బాలుడు.. తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగి
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మహా పాదయాత్ర మంగళవారం నార్నూర్ మండలం గుండాల గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. మహ
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్
బాసర సరస్వతీ అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాసర భగ్గుమంది. మంగళవారం వ్యాపారులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు బంద్లో స్వచ్ఛం దంగా పాల్గొన్నారు. ఆలయ ఆవ
‘ప్రజల ఆరోగ్యమే.. తమ శ్రేయస్సు’గా తెలంగాణ సర్కారు భావిస్తున్నది. కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానలను అప్గ్రేడ్ చేయడం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధు�
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప
దేశంలో బీఎఫ్.7 వైరస్ వ్యాప్తి చెందిందని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ చికిత్సకు కావాల్సిన పరికరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచుకోవాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ సూచించారు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం
విద్యుత్ ఉచ్చులు పెట్టి చేపలు పడితే చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల విద్యుత్తో చేపలవేట సాగించి ఒకరి మృతికి కారణమైన వ్యక్తులను సోమవారం అరెస్టుచేసి రిమ�