Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్
నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రైవేటు వైద్యశాలలను తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోని పల్లెలకు రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వినీ మహాజన్ ప్రశంసించారు
స్వాతంత్య్ర సమర యోధుడు, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో దళిత శక్తి ప్రోగ్రామ్, తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో కొండా లక్�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. మంచిర్యాల జిల్లాకు 2,83,909, ఆసిఫాబాద్ జిల్లాకు 1,91,065 కానుకలు చేరుకోగా, నేటి నుంచి �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశా
RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్లో మంగళవారం రాత్రి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాంలింగపేట్ గ్రామానికి చెందిన అనసూయ అనే గర్భిణీ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అటవీ అందాలు.. కొండకోనలు.. గలగల పారే సెలయేళ్లు చూడముచ్చటగొలుపుతాయి. సహజసిద్ధ అందాలకు తోడు పలు ప్రాంతాల్లో అర్బన్ నేచర్ పార్కులు ఏర్పాటు చేసి మరింత శోభను తీసుక�
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
Minister Indrakaran Reddy | అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు అటవీ అనుమతులపై ఢిల్లీ వెళ్లి చర్చిద్దాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు