గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు 8,9 తేదీలలో కుంభవృష్టి.. వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వాయవ్య బంగాళా�
నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. రైతులకు మాదిరిగానే చేనేత, మరమగ్గాల కార్మిక కుటుంబాలకూ బీమా అందించనున్నది.
విద్యార్థులు కమ్యూని కేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఇన్చార్జి వీసీ వెంకటరమణ అన్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 2022-23 విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార�
మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని మున్యాల, రేవోజిపేట, గొడిసేర్యాల, రాంపూర్ తదితర గ్రామాల్లో వేడుకలను నిర్వహించి పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ప్�
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చే
Adilabad | నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలాన్ని బుధవారం తహసీల్దార్ గజానన్, అధికారులతో కలిసి సందర్శి�
ఆదిలాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోక�
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�