ఐదో విడుత అమలుకు యంత్రాంగం నిమగ్నం జిల్లాలో 1,52,440 మంది పట్టాదారులు 81,643 మంది అర్హులు.. 44,553 మంది అనర్హులు కొత్తగా 8,976 మంది పట్టాదారులు గతేడాది దరఖాస్తు చేసుకోని రైతులు 16,429 మంది నేడు తప్పుల సవరణ ఈ నెలాఖరు వరకు దరఖాస
ఆదిలాబాద్టౌన్, జూలై 21: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. ఆదిలాబాద్లోని సాయివైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో
సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ సమీక్షా సమావేశాన�
ఆకాశాన్నంటుతున్న ధరలు గ్యాస్, పెట్రోభారంతో సామాన్యుడి కుదేలు సింగరేణిని కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్ర ధాన్యం కొనుగోళ్లలోనూ ద్వంద్వ వైఖరి నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు సమస్యలపై నిలదీసేందుకు
క్వారీ జాతర దుర్గాదేవికి భక్తుల పూజలు అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు వాహనాలకు ప్రత్యేక పూజలు పోలీసుల భారీ బందోబస్తు హాజీపూర్, జూలై 17 : హాజీపూర్ మండలం గ�
బోనమెత్తిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా బోనాల పండుగ ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : బోనాలకు ఎంతో విశిష్టత ఉందని, తెలంగాణ సంప్రదా యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై
తాంసి, జూలై 17 : గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజూ నిర్వహించాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య జీపీ కార్యదర్శులకు సూచించారు. ఆదివారం మండలంలోని గిరిగాం, అంబుగాం, అట్నంగూడలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్�
జీవో నంబర్ 2 ప్రకారం ప్రజలను ఆదుకోవాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసి రైతు లు, ప్రజలు నష్టపోయారని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి �
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు ఉచితంగా రక్త పరీక్షలు, మందుల పంపిణీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నిర్మల్ చైన్గేట్, జూలై 17 : ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్ర�
మెకానిక్ను చంపి వడ్డాడి ప్రాజెక్టులో పడేసిన కేసు.. ఇద్దరి అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఉమేందర్ ఎదులాపురం, జూలై 17 : జల్సాలకు అలవాటు పడి, స్నేహితుడినే వంచించారు. బైక్ కోసం నమ్మించి హత్యచేశారు. ఆపై �
నేటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంపిణీ 1.50లక్షల గొర్రె పిల్లల గుర్తింపు.. పెంపకందారుల హర్షం.. నిర్మల్, జూలై 17(నమస్తే తెలంగాణ) : గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక (బ్లూటంగ్) వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచ�
గ్రామదేవతలకు జలాభిషేకం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లింపు నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కే�
మూడో ప్రపంచ వాటర్ఫాల్ రాప్లింప్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామ సమీపంలోని 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. గతం
ఐదో రోజూ భారీ వర్షం ఇండ్లకే పరిమితమైన జనం ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటన జలాశయాలను పరిశీలించిన మంత్రి అల్లోల నష్టం అంచనాలపై యంత్రాంగంతో సమీక్ష గర్భిణీని వాగు దాటిం�