స్తంభించిన రాకపోకలు పంట పొలాలు జలమయం బోథ్, జూలై 9 : బోథ్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు వర్షం ఎడతెరపిలేకుండా కురిసింది. పెద్దవాగు, ధన్నూర్(బీ), సొనాల, అందూర్, పెద్దగూడ, కండ్రాగు, పట్నాపూర్ వ�
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయదారి గ్రామానికి చెందిన బావుసింగ్, మోకాలి నొప్పులతో 20 ఏండ్లుగా బాధపడుతున్నాడు. ప్రైవేటు దవాఖానలో శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో శనివారం ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాల విద్యార్థులక�
‘మన ఊరు-మన బడి’తో పూర్వ వైభవం సకల సౌకర్యాలు, బోధనా నైపుణ్యత మెరుగుపడడంతో తల్లిదండ్రుల ఆసక్తి ‘బడిబాట’తో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి వలస వచ్చిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో 11,068 మంది విద్యార్�
వానకాలంలో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతులు సమస్యలుంటే దృష్టికి తేవాలని వినతి ఫిర్యాదుకు అందుబాటులో 1912 నంబర్ మంచిర్యాల, జూలై 1(నమస్తే త�
అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మదన్పూర్లో నర్సరీ సందర్శన తలమడుగు, జూలై 1 : పామాయిల్ సాగుకు అవసరమైన మెళకువలు, శిక్షణ పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆదిలాబాద్
సెక్టోరియల్ అధికారి శ్రీదేవి డీఈవో రవీందర్ రెడ్డికి సన్మానం నిర్మల్ అర్బన్, జూలై 1 : వచ్చే ఏడాది పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని సెక్టోరియల్ అధికారి శ్రీదేవి అన్నార
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం నార్నూర్,జూలై1: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా పర�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ భైంసా, జూలై 1 : పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని నర్సి�
ముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే వారికి వణుకు గల్లీల్లో జాతీయ నాయకుల పర్యటనలే ఇందుకు నిదర్శనం ప్రజలను మభ్యపెట్టి సభకు తరలించే యత్నం సీసీఐ తెరిపిస్తామని ఆ పార్టీ ఎంపీ ప్రకటన చేయించాలి ఆదిలాబాద్కు కేంద్ర�