ఎనిమిది పాఠశాలలను కళాశాలలుగా మారుస్తూ ఉత్తర్వులు చదువుతోపాటు ఉపాధి కోర్సులకు అవకాశం బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు నిర్మల్ అర్బన్
భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతంగా వెళ్లడంతో వా గుకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయి, నిర్మల్-మంచిర్యాలకు రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆర్అండ్బీ అధికారులు తాత్కలిక మరమ్మ�
అంబరాన్ని తాకిన వజ్రోత్సవం పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీలు నాట్లు వేసి జాతీయతను చాటుకున్న మహిళలు శాంతి కపోతాలు, త్రివర్ణ బెలూన్లు ఎగురవేతఊరూవాడా మ�
ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, యువకులు నిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహ�
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 16: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్క�
నిర్మల్ అర్బన్/సోన్, ఆగస్టు 16 : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, దిలావర్పూర్, నర్సాపూర్, సారంగాపూర్, సోన
విద్యార్థులతో కళకళలాడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఈ ఏడాది గణనీయంగా పెరిగిన ప్రవేశాలు అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర సర్కారు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్య ప్రైవేట్లో ఫీజుల భారం ఉమ్మడి ఆ�
రక్షా బంధన్ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టే కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మ�
ప్రైవేటీకరణ అడుగులపై తపాలా ఎంప్లాయీస్ కదం కేంద్రం విధానాలపై ఆగ్రహం కార్పొరేట్ పతిపాదనలపై వెనక్కి తగ్గాలని డిమాండ్ ఉమ్మడి జిల్లాలో స్తంభించిన సేవలు ఒక్క రోజు సమ్మెలో పాల్గొన్న వెయ్యి మంది ఉద్యోగుల�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండో రోజూ వజ్రోత్సవ వేడుకలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటిన అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్లు ఆదిలాబాద్�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పొన్నారి, మావలలో ఫ్రీడం పార్కుల ప్రారంభం తాంసి, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రో త్సవాలను విజయవంతం చేయాలని ఆదిలా బాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ కోరారు. తాంసి మండలం పొ
నిర్మల్ వైద్యకళాశాల ఏర్పాటుకు జీవో విడుదల 100 ఎంబీబీఎస్ సీట్లు.. రూ. 166 కోట్ల అంచనా వ్యయంతో కళాశాల ఏర్పాటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సంబురాలు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్మ�
జడ్పీ సీఈవో గణపతి ఊరురా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఇచ్చోడ, ఆగస్టు 10 : భారతవని గర్వించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. వజ్రోత్సవ వనమహోత్సవంలో భాగంగా మండల క