సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు స్థానిక కైలాస్నగర్లోని అశోక్ బుద్ధవిహార్లో నిర్వహించనున్న శ్రామ్నర్-సైనిక్ శిక్షణ శిబిరం విజయవంతం చేసేందుకు అన్ని మండలాల్లో బైక్ ర్యాలీ త�
మండలంలోని ధర్మారం గ్రామంలో కోతిదేవుని జాతర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. కోతిదేవుడి దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్
పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండా లనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షే మ పథకాలను అమలు �
ఐటీడీఏ ఆధ్వర్యంలో, గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గిరిజన హస్తకళా మేళా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మండలంలోని కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావే�
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈవో రవీందర్ సూచించారు. తలమడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చ�
ఆరుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన సమాచారం, పోలీసు బృందాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని రామగుండంం సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు
సకల జీవకోటికి గాలి తర్వాత అత్యవసరం నీరే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల సంరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. భూమిలో నీరు ఇంకేలా పెద్ద ఎత్తున చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటి వరకు 15.35 లక్షల టన్నుల ధాన్యం.. అంటే అక్షరా ల రూ.313.79 కోట్ల విలువైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసింది.
జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం ఐదోరోజు ఏజెన్సీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.