పచ్చబొట్టు పురాతన కళ. ఆదివాసీల సంప్రదాయం. ప్రపంచం మారింది. పద్ధతులూ మారుతున్నాయి. ‘తోటి తెగ’ మాత్రం ఇప్పటికీ పచ్చబొట్టుతోనే ప్రయాణిస్తున్నది. ఆ పురాతన తెగ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్న�
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బుధవారం దసరా సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకొని నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్లీల కార్యక్రమాలు ఆకట్టుకున�
మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బుధవారం దసరా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. దసరా పండుగ పూజలపై మెస్రం వంశీయుల �
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర స
చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు దంపతులు మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణ�
దేశంలోని అన్నివర్గాల ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న విమర్శించారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, రోగులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ హెచ్చరించారు. మండలకేంద్రం�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు ఆదిలాబాద్ వెల్లి జోగు రామన్న గారి స్వస్థలంలో జోగుబోజమ్మ గారి చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు.