సీఎం కేసీఆర్తోనే సర్కారు బడులకు కొత్తరూపు కార్పొరేట్కు దీటుగా ఫలితాలు అభినందనీయం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటర్, పదో తరగతి టాపర్లకు సన్మానం నిర్మల్ అర్బన్, జూలై 1 : సామాన్యులు కూడా ఉన్నత విద్�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జూలై 1: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి స్ఫూర్తితో ప్రతి వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన
బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ ఘనంగా డాక్టర్స్ డే బోథ్, జూలై 1: వైద్య వృత్తి ఎంతో గొప్పదని బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. స�
మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉ త్తమ ప్రతిభ చూపారు. 139 మంది విద్యార్థులు 10/10 జీపీ ఏ మార్కులను సాదించారని పాఠశాల నిర్వాహకులు తెలిపా రు. పదో తరగతి ఫలితాల్లో మం చి మార్కు�
Adilabad | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగుతున్నది.
ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శినీ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ను ఆయన జ్యోతి వెలిగించి ర్యాలీ ప్రారంభించారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశేష స్పందన ఆర్టీసీకి రూ. 3.75కోట్లకు పైగా అదనపు ఆదాయం నాణ్యమైన సేవలతో నమ్మకమైన వ్యాపారం సద్వినియోగం చేసుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యమనే నినాదంత�
సర్కారు ప్రోత్సాహం సృజనాత్మకతతో తయారు చేయాలి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీ హబ్, టీఎస్ఐసీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఎదులాపురం, జూన్ 22 : సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న
టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆ శాఖతో సంప్రదింపులు ప్రకృతి అందాలకు నెలవుగా గోదావరి తీరం బోటింగ్, పార్కుల ఏర్పాటుపై దృష్టి అనువైన ప్రాంతమంటున్న నాయకులు ఎమ్మెల్యే �