ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా బాసర ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో చిన్నా�
పోడు భూమి సమస్య పరిష్కరిస్తాం మరో చోట ప్రభుత్వ భూమి అందించేందుకు కృషి ఐటీడీఏ పీవో అంకిత్ , డీఎఫ్వో శివానీ డోంగ్రే దండేపల్లి, జూన్ 9 :కోయ పోషగూడ గిరిజనుల పోడు భూమి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, అర్హులక�
బాలుడిని బలిగొన్న పాము అంతర్గాంలో విషాదం భీంపూర్, జూన్ 9 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండంలోని అంతర్గాంకు చెందిన బైరెడ్డి సంతోష్-అర్చన దంపతులకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఎన్నో నోములు, పూజలు చేసిన త
మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారుల హాజరు పొట్టపల్లి(కే)లో క్రీడల్లో పాల్గొన్న మంత్రి ఆదిలాబాద్లో అవగాహన ర్యాలీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా.. హుషారుగ
12న నిర్వహించేందుకు ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 216 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 49,616 మంది అభ్యర్థులు ఒక నిమిషం నిబంధన అమలు.. జిల్లా కో హెల్ప్లైన్ సెంటర్ అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు రాష�
ఆదిలాబాద్ ఆర్డీవో రాథోడ్ రమేశ్ ముమ్మరంగా పల్లె ప్రగతి పనులు గుడిహత్నూర్, జూన్ 9 : పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని ఆదిలాబాద్ ఆర్డీవో రాథోడ్ రమేశ్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండల క
ముగింపు దశలో వేసవి సెలవులు ఫిట్నెస్ టెస్ట్కు వెళ్లని స్కూల్ బస్సులు జిల్లాలో మొత్తం 200 వాహనాలు.. ఇప్పటివరకు కేవలం 35కే సర్టిఫికెట్లు జారీ గతం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని యాజమాన్యాలు నిర్మల్ అర్బ�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పలుచోట్ల విస్తృతంగా పర్యటన భైంసా, జూన్ 9 : పల్లెలు, పట్టణాలను అందరూ శుభ్రంగా ఉంచాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. భైంసాలో ని 9వ వార్డులో పట్ట�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సీసీరోడ్లు, క్రీడా మైదానాలు సిద్ధం భారమైనా వడ్లు కొనుగోలు చేశాం ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం లక్ష్మణచాంద, జూన్ 9 : నెల నెల ప్రభుత్వం నిధులు అందిస�
బడిబాటతో పెరుగుతున్న అడ్మిషన్లు ‘మనఊరు-మనబడి’తో మారనున్న రూపురేఖలు ఇక నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం జిల్లాకు చేరుకున్న పాఠ్య పుస్తకాలు ‘నమస్తే’ ఇంటర్యూలో నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి నిర్
దశల వారీగా సమస్యల పరిష్కారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ముథోల్, జూన్ 9 : గ్రామాల్లో మౌలిక వసతు ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం విశేషం గా కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నదని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�