దేశానికి దశాదిశ చూపిన గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్ల�
ల్లాలోని ఐదు (మంచి ర్యాల, దండేపల్లి, కాసిపేట, కోటపల్లి, మందమర్రి) మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ అధి కారులు నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్-363 నాలుగు వరుసల రహదారి పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి మంచిర్యాల టూ వాంకిడి వరకు దాదాపు 95 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెబ్బ
ప్రతిపక్ష పార్టీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మి బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో ఎమ్మెల్యే రాథోడ్
చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్�
ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం
ఒకప్పడు వ్యవసాయం అంటే దండగా అనే నిరాశలో కూరుకు పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. సీఎంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక పండగలా మారింది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం 51వ రోజుకు చేరుకుంది. 4050 మందికి కంటి పరీక్షలు చేశామని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. 405 మందికి కండ్ల అద్దాలు అందజేశామని, 464 �
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై జిల్లా వైద్యాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యాధికార�
మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఆదివాసీ పోరాట యోధుడికి ఘనకీర్తి లభించిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంల�