Brucellosis | బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. ఇది బ్రూసెల్లా అబార్షన్ బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. దీంతో పశువులకు బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వస్తుంది. చూడి పశువుల్లో గర్భ�
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్కు �
విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.
ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కారు చేపట్టిన అభివృద్ధిని చూసి అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నస్పూర్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ ప�
Adilabad | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్
Cannabis Seized | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో భారీగా గంజాయి (Cannabis) పట్టుబడింది. జిల్లాలోని ఉట్నూర్ (Utnur ) నుంచి మహారాష్ట్ర (Maharastra) లోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీ
Cycling | కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు ( Kawal Tiger Reserve Forest - కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం)లో అటవీ శాఖ అధికారులు సైక్లింగ్ను ఏర్పాటు చేశారు. ఇదీ మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని సింగరాయకుంట గేట్ లోపలి నుంచ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ�
ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంలో బయట దొరికే బియ్యం కంటే అదిక పోషకాలు ఉంటాయని, రేషన్ బియ్యం వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. �
నేరస్తులకు న్యాయస్థానంలో శిక్షల శాతం పెరగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోకు మొదటిసారిగా వచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
Maha Shivaratri | మహాశివరాత్రి వేడుకలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో ఆలయాలన్నీ కాంతులీనుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, అధికారు