పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో రుక్మారెడ
బాసరలో పునర్నిర్మించే ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ
Minister Harish Rao | రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తల్లిలేని నవజాత శిశువు ఆకలిని తీర్చేందుకు ఏకంగా ఆవును కొనుగోలు చేసి ఇచ్చారు. మంత్రిపై పలువురు
ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పదానికి యుగాది అనే సంస్కృత పదం. యుగాది అంటే యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి విస్తృత రూపమే ఉగము, దీని నుంచి పుట్టినదే ఉగాది.
Adilabad | స్వరాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం చేరవేస్తున్నది. సకల జనుల హితమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు వివిధ పథకాలు అమలు చేస్తూ భరోసానిస్తున్నది.
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల�
భైంసాలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్ల్లాగ్మార్చ్ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పంజేషా చౌక్, భట్టిగల్ల్లీ, తదితర ఏరియాల మీదు గా కవాతు కొనసాగింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, అయినా భయపడేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలో మసీద్ వద్ద రూ.20 లక్షలతో చేపడుతున్న క
వయస్సుతో సంబంధం లేకుండా (హార్ట్ ఎటాక్) గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందారని ప్రతి రోజూ వింటున్నాం.. ఆ సమ యంలో ఆ వ్యక్తికి సరైన పద్ధతిలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఆదిలాబాద్ క�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు వెనుకబడిన జిల్లాగా పేరు ఉండేది. గత పాలకులు జిల్లా అభివృద్ధిని, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, గిరిజన సంస్కృతిపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లాలోని గిరిజన అభ్యుదయానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మం
పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేస్తున్న షేక్ హైమద్ మియ్యాను ఈ నెల 8న హత్య చేసి పరారైన నిందితులను రిమాండ్ చేసినట్లు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 97 పరీక్షా కేంద్రాల్లో 31,157 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేయగా, 28,170 మంది హాజరయ్యారు.