తెలంగాణ కశ్మీర్గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కాస్తున్నది. సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. గు
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్కు చెందిన రాధిక-లింగన్నలకు అభిగ్న, అఖిల కవల కూతుళ్లు. పెద్ద కూతురైన అభిగ్నను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయికుమార్తో నవంబర్ 11, 2021న పెళ్లి చేశారు.
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సమా వేశం నిర్వహించ�
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతోందని, పల్లె ప్రగతితో గ్రామాలు మెరిసి పోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో�
పర్యాటక ప్రాంతమైన కడెంకు సందర్శ కుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రాజెక్టులో బోట్లతో పాటు ప్రకృతి ఒడిలో ప్రయాణాన్ని ఆస్వాదిస�
ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ప్రతి రూపాయీ తిరిగి ప్రజల బాగోగులకే వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ(ఆర్)ల
‘బీఆర్ఎస్ అజేయమైన శక్తిగా ఎదిగింది. ఈ గడ్డపై మా పార్టీకి ఎదురేలేదు. రాబోయే ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైన మెజార్టీ రావడం ఖాయం.’ అని అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 33 వైద్య బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల ఈ క్
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ మహిళ. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామానికి చెందిన శ్రీరామోజీ రేఖా ప్రభాకర్ తన 50వ ఏట ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ నంబర్-2లో