Telangana |సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేట్కు చెందిన ట్వింకల్ కామ్దార్ జైనమత సన్య�
ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలంలోని పిప్పల్కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడిపెల్లి రమేశ్ (50) పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని �
ఆదిలాబాద్ రీజియన్కు ఆరు నూతన బస్సులు మంజూరయ్యాయి. ఇందులో ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు ఉన్నాయి. 15 లక్షల కిలో మీటర్లు పూర్తి చేసినందున రీప్లెస్మెంట్లో భాగంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
Minister Seethakka | రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలన(Minister Seethakka )కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు ఇబ్బందులు పడక
కూతురిని ప్రేమించాడనే కోపంతో ప్రేమ ఓ తండ్రి కిరాయి హంతకులతో యువకుడిపై హత్యాయత్నం చేయించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో సంచలనం సృష్టించింది.
Adilabad | ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడ