రాష్ట్రంలో గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో ఎమ్మెల్యే రాథోడ్
చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్�
ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం
ఒకప్పడు వ్యవసాయం అంటే దండగా అనే నిరాశలో కూరుకు పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. సీఎంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక పండగలా మారింది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. సోమవారం 51వ రోజుకు చేరుకుంది. 4050 మందికి కంటి పరీక్షలు చేశామని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. 405 మందికి కండ్ల అద్దాలు అందజేశామని, 464 �
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై జిల్లా వైద్యాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యాధికార�
మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఆదివాసీ పోరాట యోధుడికి ఘనకీర్తి లభించిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంల�
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే
కార్యకర్తలే మా బలం.. బలగమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ సమీపంలోని సుమంగళి
పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాలు తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్లోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు.
ఆరోగ్య ఆదిలాబాద్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫిజీషియన్స్ అ�
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బందిని సెల్ఫోన్లతో అనుమతించవద్దని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి, ఎస్ఆర్ డీజీ, ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశ