సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సాక్షిగా.. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. దీంతో సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్తు తరంగిణి ఫంక్షన్ హాల్లో జిల
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
ఎస్టీ వర్గాల్లో చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఏఐబీఎస్ఎస్) కోరింది. ఈ మేరకు బుధవారం డీజీపీని సంఘం సభ్యులు కలిసి విన
ఆపత్కాలంలో ఆదుకునే అత్యవసర వాహనాల నిర్వహణపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలం చెల్లిన 108, 102 అంబులెన్స్ల స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జి�
మణిపూర్లో ఆదివాసీ తెగల మధ్య ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేసిన వ�
పెన్గంగలో (Penganga) వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల ర�
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధవారం పొద్దంతా ముసురు పడింది. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల పంట చేలల్లో నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో 20.9 .., నిర్మల్ జిల్లాలో 15.1మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నతమైన సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన 26 మంది ఎస్ఐలలో 15 మంది బుధవారం ఎస్పీని మర్యాదపూర్వకం�