దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సర్కారు ఆదేశాల మేరకు గతంలో వైరస్ను విజయవంతంగా నియంత్రించిన అధికారులు, మరోసారి ప్రబలకుండా ముంద�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం కొర్రీలు పెట్టినా.. అన్నదాతను తామే ఆదుకుంటామని చెప్పి చివరి గింజ వరకు కొనుగోలు చేసింద�
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అ�
తరోడ బ్రిడ్జి విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జి ప్రకృతి వైపరీత్�
రాష్ట్రంలో పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉండొద్దనే సదుద్దేశంతో 2022లో ప్రతి ఒక్కరూ డీఏపీ, ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దోమల ద్వారా ఫైలేరియా వచ్చే ఛాన్స్ ఇప్పటికీ ఉండడం
పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో డాక్టర్ కాశీనాథ్ సీపీఆర్ చేసి ఒకరి ప్రాణాలు కాపాడారు. ముథోల్కు చెందిన శోభ తన కూతురిని సోమవారం భైంసా ఏరియా దవాఖానకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో శోభ అపస్మారక స్థితికి వ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షికి గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, రూ.50 లక్షల రివార్డును కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అందజేశారు. క�
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రవాణాను అడ్డుకోవా
అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు
దేశానికి దశాదిశ చూపిన గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్ల�
ల్లాలోని ఐదు (మంచి ర్యాల, దండేపల్లి, కాసిపేట, కోటపల్లి, మందమర్రి) మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ అధి కారులు నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్-363 నాలుగు వరుసల రహదారి పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి మంచిర్యాల టూ వాంకిడి వరకు దాదాపు 95 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెబ్బ
ప్రతిపక్ష పార్టీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మి బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.