ఆరోగ్య ఆదిలాబాద్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫిజీషియన్స్ అ�
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బందిని సెల్ఫోన్లతో అనుమతించవద్దని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి, ఎస్ఆర్ డీజీ, ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశ
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక రకంగా రాష్ట్ర సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ల
బెల్లంపల్లిలో బీఆర్ఎస్ సైన్యాన్ని చూసి ప్రత్యర్థి పార్టీల్లో వణుకుపుడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బెల్
భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి విస్తరింప చేస్తున్నారని, అదేవిధంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఖానాపూర్ ఎమ్
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్టాండ్కు వెళ్లే మార్గంలో పడిపోయిన పదో తరగతి ఆన్సర్ షీట్లు దొరికినట్టు రాష్ట్ర సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.
నాకు కొన్ని రోజుల సంది కండ్లు సరిగా కనిపిస్తలేవు. మా ఊరిలో కంటి వెలుగు శిబిరం పెడితే వచ్చి డాక్టరుకు సూపించుకున్న. పరీక్షలు చేసిన్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయ్.
ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులతోపాటు రైతులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు బీఎస్సీ(అగ్రికల్చర్)
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజతో కలి�
చిత్రంలో కూర్చున్న వ్యక్తి.. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేటకు చెందిన అబ్దుల్ సలాం.రాష్ట్ర సర్కారు 2018 సంవత్సరంలో మొదటిసారిగా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయగా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు కండ్ల�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వ�
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని, వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్�