చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర�
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తరోడా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప
మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల�
రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ (Arogya Mahila) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
Adilabad | మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన రావుల రమేశ్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్, అటో నడుపుకుంటూ, ఎవరైనా పిలిస్తే కారు డ్రైవింగ్కు కూడా వెళ్తుంటాడు. కానీ కుటుంబ పోషణకు ఇది సరిపోదని భావించాడు. అత్తగారి ఊ�
TSRTC | ఆర్టీసీ అదనపు ఆదాయానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కార్గో ద్వారా వస్తువులు చేరవేస్తూ.. తీర్థయాత్రలు, పెండ్లిళ్లకు బస్సులను అద్దెకు ఇస్తూ అదనపు ఆదాయం పొందుతున్నది.
ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాల పని తీరును కలెక్టర్ పర్యవేక్షించారు.
Adilabad, | ‘గత ప్రభుత్వాలు పర్దాన్ కులస్తులను ఓట్ల కోసమే వాడుకున్నాయి. కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అభివృద్ధికి కేసీఆర్ పాటుపడుతున్నారు.’
SSC Exam Preparation | రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్షల ప్రారంభానికి కేవలం సుమారు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్�
అడవుల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దహెగాం మండలం లగ్గామ శివారు
ఆదిలాబాద్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ఉదయం 5 గంటలకు ఆయన పర్యటించా�