Rains | భానుడి భగభగలతో(Hot sun) అల్లాడి పోతున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు(Light showers) కురిశాయి.
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
పదో తరగతి పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం, వాటికి ఉపాధ్యాయులతో జవాబులు �
Power Cuts | కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనే కరెంటు కోతలు ఇబ్బంది పెట్టగా.. తాజాగా కేంద్రమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే ర
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువరైతు మల్లెల అక్షయ్ (29) విద్యుత్తు షాక్తో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్లెల దివాకర్-రుక్మాబాయి దంపతులు తమకున్న ఐదెకరా
ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు కొనసాగిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శ�
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.