మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసిం ది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను దాఖలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారుల�
Atram Sakku | ఆదిలాబాద్(Adilabad) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా ఆత్రం సక్కు (Atram Sakku) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు.
అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాలివాన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
KTR | కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచరట.. కానీ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతారట అని బీఆర్ఎస్
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఆ పార్టీకి చెందిన పలువురు నాయ
KTR | చలిచమీలు కలిసి బలమైన సర్పాన్ని ఎలా చంపుతాయో.. అదే పద్ధతుల్లో ఈ కాంగ్రెస్ అనే విషసర్పాన్ని గులాబీ జెండా కప్పుకున్న చలి చీమలే చావుదెబ్బ కొడుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా �
Telangana | ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పల్సి(బీ), కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు బట్టీలపై మహిళలు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, దేశీదారు, కల్తీ కల్లు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
ఆదిలాబాద్ రంజన్లకు భలే గిరాకీ ఉంది. నీటిని చల్లబరచడంలో ప్రత్యేకత కలిగినవి కావడం, ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో గిరాకీ బాగుంటుంది. వీటి తయారీని కుమ్మరులు ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు.