కామారెడ్డి జిల్లా (Kamareddy) క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచ
Gutka packets seized | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు(Gutka packets) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వ
హైదరాబాద్లోని పలుచోట్ల వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, ఓల్డ్సిటీ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
Telangana | ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై అనుమానం వచ్�
ఎండాకాలం సెలవుల అనంతరం బుధవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ బడులను విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కాగా.. సమస్యలు స్వాగతం
మండలంలోని మంగళవారం ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ ఈవో సంజీవరావ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెల్లి మిషన్ భగీరథ పథకం నీళ్లు వస్తున్నాయా లేదా అనేది సర్వేలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్లు పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు
Balka Suman | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గుండాల దాడిల�
RTC bus | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి( Lost control) రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని భీంపూర్ మండలంని అర్లి-ఇందూర్పల్లి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలో విత్తన సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత పదేండ్లలో లేని పత్తి విత్తనాల కొరత ఈ ఏడాది వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 5.6 లక్షల �