జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు గల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌష్ ఆలం వివరాలను వెల్ల�
Cotton seeds | పత్తి విత్తనాల(Cotton seeds) కొరతపై రైతుల ఆగ్రహం వ్యక్తంగా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా మూడో రోజు విత్తనాల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.
పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాశీ 659 రకం కోసం రైతులు ఉ దయం నుంచే బార
Lathi charge | దుక్కులు సిద్ధం చేసి, విత్తనాల కోసం పోతే రైతులకు నరకయాతన తప్పడం లేదు. ఆదిలాబాద్లో మంగళవారం పత్తివిత్తనాల కోసం ఎండను లెక్కచేయకుండా గంట ల తరబడి బారులు తీరిన రైతులపై పోలీసులు చిందులు తొక్కారు.
KTR | ఆదిలాబాద్లో రైతన్నలపైన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన ద�
Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు అన్నిఇన్నీ కావు. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయాయి. పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు. చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ఎండ దంచికొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 45.2, నిర్మల్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్క
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన దందా ఆగడం లేదు. రాష్ట్ర సరిహద్దులను దాటి టన్నులకొద్దీ నకిలీ విత్తనాలు మార్కెట్లలో అమ్మకానికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంద�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లపై కప్పిన టార్పాలిన్లు గాలికి లేచిపోయాయి. తాత్కాలికంగా వేసిన రేకుల షె�
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంతో జాప్యం చేయవద్దని నీటి పారుదల శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్, నిర్మల్ మండలంలోని బ�
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేసినట్టు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన ఠాణాలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీక
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు భారీ వర్షంతో మళ్లీ తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల వడ్ల గింజలు వరదలో కొట్టుకుపోయాయి. శుక్రవ