జిల్లా కేంద్రంతో పాటు ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పీటీజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సామగ్రి, ఈవీఎంల పంపిణీ కేంద్రంలో టెంట
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకెళ్తూ గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపును ఇచ్చారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్�
కాంగ్రెస్ పార్టీ గుర్తు.. ‘గాడిద గుడ్డు’గా మారిందా..? అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్.. అమలు కా�
పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరుగనుండగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయు�
కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. హైదరాబాద్లోని పోలింగ్ బూత్లపైనే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 10వ సీనియర్ అంతరజిల్లాల చాంపియన్షిప్లో రంగారెడ్డి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి 3-0తో ఆదిలాబాద్పై ఘన విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఓ వృద్ధురాలు మండిపడింది. నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా మాట నిలబెట్టుకోలేదని మండిపడింది.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు.
పాఠశాలలు పునఃప్రారం భం అయ్యే నాటికి విద్యార్థుల సౌకర్యాల కో సం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు.