ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు కొనసాగిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శ�
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే
ACB | హైదరాబాద్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి(CDPO) అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తె�
Student died | ఆదిలాబాద్(Adilabad) రూరల్ మండలం మామిడి గూడ(Mamidiguda) ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థి రిమ్స్లో(Rims) చికిత్స పొందుతూ మృతి(Student died) చెందింది.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు (Rain) పడనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద
ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లో మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లో కాంటా వేయకుండా డీలర్లకు బియ్యం పంపిణీ చేయడంతో ఒకటి నుం చి రెండు కిలోలు తరుగు వస్తుండటంపై డీలర్లు ఆందోళన వ్యక్తంచేశార
సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. భీంపూర్ మండలానికి చెందిన రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని వాహనాల్లో తీసుకొచ్చారు. పత్తిలో �
నాగోబా మహాజాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు చేసి జాతరను ప్రారంభించారు. మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజన భ�
కాంగ్రెస్ హయాంలో.. బావి నుంచి మంచినీరు తోడుకుని, ఊరికి దూరంగా అర కిలోమీటరు నుంచి గుట్టల మధ్య నుంచి తాగునీటిని తీసుకొస్తున్న వారు ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) పంచాయతీ మాన్కుగూడ గ్రామస్థులు. గ్రామంలో 65 కుటు�
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.