తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలకు మహారాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన అనేకమంది ముఖ్యంగా సరిహద్దులోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, వ
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Adilabad, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Adilabad, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Adilabad,
CM KCR | మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీలపారేసినట్లేనని.. కాంగ్రెస్కు వేయడం కూడా ఇంకా వేస్టేనన్నారు. ఆదిలాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్ర�
CM KCR | మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని సీఎం అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు సీఎం కేస�
CM KCR | రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా
Jogu Ramanna | అదిలాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్(CM KCR) వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్స్టేషన్లు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారని ఆదిలాబాద్ బ
CM KCR | ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామని.. పార్టీల చరిత్రను చూసి ఎన్నికల్లో ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన
ఆదిలాబాద్లో ఓ బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న ఫొటోను రాక్షసుడి లాగా మార్ఫింగ్ చేసి, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బాణం వేసి సంహరిస్తున్నట్టు చి�
నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా కాంగ్రెస్లో మాత్రం ప్రతిష్ఠంభన తొలగడం లేదు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
CM KCR | గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. నామిషనేషన్లు కొనసాగుతున్నా ఇంకా టికెట్ల కేటాయింపుల్లో కొట్లాటలతో ఆ పార్టీ ఆగమాగవముతున్నది. తాజాగా బోథ్ నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల �
Sajid Khan | అదిలాబాద్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ విధానాలు నచ్చక ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ టికెట్ను కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్త