Ganja smuggling | అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని(Ganja) తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ హె
ఆదిలాబాద్ కాంగ్రెస్లో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ టికెట్ను ఆరెస్సెస్ కార్యకర్తకు ఇచ్చారని, ఓడిపోయే అభ్యర్థి కోసం తాను పనిచేయబోనంటూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ తేల్చి చెప్పారు.
Etamatam | బీజేపీకి అసలే అభ్యర్థులు దొరకక ఒక్కొక్కరికి డబుల్ ధమాకాగా రెండు, మూడేసి టికెట్లు ఇస్తుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకురాలు టికెట్ అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోయడం న�
తెలంగాణ ద్రోహుల చేతిలో కాంగ్రెస్ ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఆ పార్టీని బొందపెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
వేద పండితుల సూచనలతో ఈ నెల 23వ తేదీన నిర్వహించే దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 3.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్�
అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. మండలకేంద్రంతో పాటు బోరిగామ, జామిడిలోని పలు బెల్ట్ షాపులపై గురువా రం దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు.
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్లో చేసిన ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, భ్రమలతో నిండిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అనేక అం శాలపై తన అవగాహన రాహిత
బీజేపీవి దొంగ హామీ లు.. మోసపూరిత వాగ్దానాలని, వాటి ని గిరిజన బిడ్డలు నమ్మరని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కేంద్రమంతి అమిత్షా ఆదిలాబాద్లో చేసిన వ్యాఖ్యలపై మంగళవారం మండిపడ్డారు.
Minister Indrakaran Reddy | బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కారు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సెటైర్లు వేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల�
Amit Shah | ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన గర్జన సభకు విచ్చేసిన అమిత్ షా కాన్వాయ్ను ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్రెడ్డి చేపట్టిన కుక్కర్ల పం�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం రెండు కొత్త మండలాలను ఏర్పాటుచేసింది. సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.